Coliseum system || కొలీజియం వ్యవస్థ అనగానేమి?
కొలీజియం వ్యవస్థ
సమాధానం-భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను&హైకోర్టు న్యాయమూర్తులను నియమించే వ్యవస్థ..
1993 నుంచి కొలీజియం వ్యవస్థను పాటిస్తున్నారు..
ఈ వ్యవస్థలో 5 గురు సభ్యులు ఉంటారు...
ఒక ప్రధాన న్యాయమూర్తి&నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటారు.
ప్రస్తుతం కొలీజియం సభ్యులు
1.జస్టిస్ DY చంద్రచూడ్
2.జస్టిస్. సంజయ్ కిషన్ కౌల్
3.జస్టిస్ అబ్దుల్ నజీర్
4.జస్టిస్ KM జోసెఫ్
5.జస్టిస్ ముఖేష్ షా..
నోట్-99 వ రాజ్యంగ సవరణ చట్టం ద్వారా 2014 లో జాతీయ న్యాయ కమిషన్ చట్టం(NJAC) స్థాపించబడింది.
NJAC ను 2015 ఏప్రిల్-13 ,నుండి అమలు చేశారు.(NDA ప్రభుత్వం).
అక్టోబర్-2015 లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనo NJAC చట్టం, రాజ్యాంగ చట్టం 2014 రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది.
నాల్గవ న్యాయమూర్తుల కేసు 2015లో NJAC చట్టాన్ని కొట్టివేయడం ద్వారా సుప్రీం కోర్టు కొలీజియం యొక్క అధికారాన్ని దృవీకరించింది.
2 ,ఇటీవల హిమాచల్ ప్రదేశ్ 15 వ ముఖ్యమంత్రి గా ఎవరు నియమితులయ్యారు?
సమాధానం- సుఖ్విoదర్ సింగ్ సుఖు.
పార్టీ-కాంగ్రెస్
Cm గెలిచిన నియోజకవర్గం- నా దౌన్.
నియామకం-గవర్నర్
ప్రస్తుత HP గవర్నర్-రాజేంద్ర విశ్వనాధ్ ఆర్లేకర్
ఆర్టికల్-164(1)
Cm అర్హత వయస్సు-25 సం:
తేదీ-11-12-2022.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు-68
రాజ్యసభ స్థానాలు-3
లోక్ సభ స్థానాలు-4.
రాజధాని-సిమ్లా(వేసవి)
ధర్మశాల(శీతాకాలం)
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2022.
కాంగ్రెస్-40(43.09%)
BJP-25(43)
AAP-1.10
CPM-0.66%
ఇతరులు-10.39%
3ఇటీవల గుజరాత్ 18 వ ముఖ్యమంత్రి గా ఎవరు నియమితులయ్యారు?
సమాధానం-భూపేంద్ర పటేల్.(వరుసగా 2వ సారి)
పార్టీ-BJP
నియోజకవర్గం-ఘట్లోడియా
అర్హత వయస్సు-25 సం:రాలు
నియామకం-గవర్నర్
ప్రస్తుత గవర్నర్-ఆచార్య దేవ్ వ్రత్.
ఆర్టికల్-164(1)
తేదీ-12-12-12.
గుజరాత్ అసెంబ్లీ స్థానాల సంఖ్య-182(అక్కడి అసెంబ్లీ స్థానాల సంఖ్య ఆధారంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని నిర్మించారు-ఎత్తు-182 అడుగులు -597 అడుగులు)
లోక్ సభ స్థానాల సంఖ్య-26
రాజ్య సభ స్థానాలు-11
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2022
BJP-156(52.5%)
కాంగ్రెస్-17(27.3%)
AAP-5(12.9%)
ఇతరులు-4(7.3%)
నోట్-1998 నుంచి వరుసగా BJP నే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది..
ఇది వరుసగా 7వ సారి.
నోట్ స్వతంత్ర భారతదేశంలో వరుసగా 7 సార్లు అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేశారు-కాంగ్రెస్(మహారాష్ట్ర)-1962-1990.
తరువాత పశ్చిమ బెంగాల్
Cpm-1977-2006
3వ సారి గుజరాత్-1998-2022
భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి గా చేసిన వ్యక్తి-పవన్ కుమార్ ఛామలింగ్
పార్టీ-సిక్కిం డెమోక్రటిక్ పార్టీ
రాష్ట్రం-సిక్కిం
కాలం-1994-2009(24సం:రాల 165 రోజులు)
ప్రస్తుతం చేస్తున్న ముఖ్యమంత్రులలో నవీన్ పట్నాయక్
రాష్ట్రం-ఒడిశా
పార్టీ-BJD
కాలం-మార్చి-5/2000 నుండి ప్రస్తుతం కొనసాగుతున్నారు.
4.ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్ ఎవరు?
సమాధానం-ఇషాన్ కిషన్(భారత్).
డిసెంబర్-10-2022 న బంగ్లాదేశ్ పై జరిగిన ODI లో 126 బంతుల్లో రెండు వందలు సాధించారు.
2ND క్రిస్ గేల్-138 బంతుల్లో (వెస్టిండీస్)
మహిళలో వేగవంతమైన డబుల్ సెంచరీ-అమేలియా కేర్-134 బంతుల్లో(ఆస్ట్రేలియా).
ఇప్పటి వరకు డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్స్-7
7 గురు బ్యాటర్స్ 9 సార్లు ఈ ఫీట్ ను సాధించారు.
ఇండియన్స్-4
విదేశీయులు-3
నోట్-రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ సాధించాడు.
ODI లో అత్యధిక వ్యక్తిగత స్కోర్-రోహిత్ శర్మ-264..
డబుల్ సెంచరీ సాధించిన మొదటి వ్యక్తి-సచిన్ (2010-SA పై)
5ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన మలేరియా టీకా మాస్క్విరిక్స్ ను రూపొందించిన సంస్థ ఏది?
సమాధానం-గ్లాస్కో స్మిత్ క్లైమ్(UK)&లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రెపికల్ మెడిసిన్-
మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలియజేసి 1902 లో వైద్య నోబెల్ పొందిన శాస్త్రవేత్త-సర్ రోనాల్డ్ రాస్
మలేరియా పరాన్న జీవి-ప్లాస్మో డియం ఫాల్సిపారం ఏక కణ జీవి.
డెంగ్యూ వ్యాధికి కారణమైన దోమ-ఏడెస్ ఈజిప్ట్య్.
మలేరియా వ్యాధి నిర్మూలన భారత్ లక్ష్యం-2026.
✍️కొపనాతి.వీర్రాజు🏃♂️
0 Comments
please do not enter any spam link in the comment box